Exclusive

Publication

Byline

సింహాచలం అప్పన్నస్వామి నిజరూపదర్శనం-ఈ నెల 24 నుంచి టికెట్లు విక్రయించే ప్రాంతాలివే

భారతదేశం, ఏప్రిల్ 23 -- సింహాచలం అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం వైభవంగా నిర్... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

భారతదేశం, ఏప్రిల్ 23 -- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్...జులై కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టికెట్లను టీటీడీ రేపు(గురువారం) విడుదల చేయనుంది. జులై నెల ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు, ఆర్జిత సేవ టికె... Read More


హైడ్రా కొత్త లోగో, చెరువుల పరిరక్షణను సూచించేలా!

భారతదేశం, ఏప్రిల్ 23 -- హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇకపై కొత్త లోగోతో కార్యకలాపాలను కొనసాగించనుంది. ఇప్పటి వరకూ ఈవీడీఎం లోగోత... Read More


తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

భారతదేశం, ఏప్రిల్ 23 -- తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. తాజాగా ఇంటర్ బోర్డు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. మే 22 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్ లో నిర్వహిస్... Read More


న్యూక్లియర్ పవర్ రంగంలోకి మేఘా ఇంజినీరింగ్, రూ.12,800 కోట్ల అణు రియాక్టర్ల ఆర్డర్ కైవసం

భారతదేశం, ఏప్రిల్ 23 -- కర్ణాటక రాష్ట్రంలోని కైగా వద్ద 700 మెగావాట్స్ ఎలక్ట్రిక్ సామర్థ్యం కలిగిన రెండు అణు రియాక్టర్ యూనిట్ల నిర్మాణానికి పర్చేజ్ ఆర్డర్ ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ల... Read More


ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల, ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ)-2025 పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్) హాల్ టికెట్లను విడుదల చేసింది. ఏపీ పాలిసెట్-2025 పరీక్షకు అప్... Read More


తెలంగాణ పదో తరగతి ఫలితాలపై అప్డేట్, మే మొదటి వారంలో విడుదల

భారతదేశం, ఏప్రిల్ 23 -- తెలంగాణ పదో తరగతి ఫలితాలపై అప్డేట్ వచ్చింది. మే నెల మొదటి వారంలో టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మెమోలపై సర్కార్ నిర్ణయం కోసం ఎస్ఎస్సీ బోర్డు ఎదురుచ... Read More


ఏపీ టెన్త్ ఫలితాల్లో కాకినాడ విద్యార్థినికి 600/600 మార్కులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. టెన్త్ ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్థిని 600/600 మార్కులు సాధించింది. ఈ బాలిక కాకినాడ నగరంలోని భాష్యం పాఠశాలలో... Read More


ఏపీ లిక్కర్ స్కామ్ కేసు- ఏ1గా రాజ్ కసిరెడ్డి, నిందితుల జాబితా ఇదే

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఆంధ్రప్రదేశ్ లో సంచలనమైన మద్యం కుంభకోణం కేసులో పలువురు కీలక వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ లో ప్రధానంగా అక్రమ మద్యం వ్యాపారం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వ... Read More


ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్ జగన్

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ అధిష్ఠానం షాకిచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో...వైసీపీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు, పార్టీ అధినేత వైఎస్ జ... Read More